‘వల్లభాయ్ పటేల్.. రైతులు.. చంపారన్ టు చిత్రకూట్’ అంశంపై సెమినార్.. గవర్నర్ హాజరు
గ్రామీణ అసమానతలు, పరిపాలనపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, గీతం (డీమ్డ్ టు బి యూనివర్సిటీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) సంయుక్తంగా ఒక రెండు రోజుల సెమినార్ను నిర్వహించాయి. “సర్దార్ వల్లభాయ్ పటేల్…