Tag: people

‘హుడ్కిలి’ తొలి జేఎల్ కిర్మరే సుధాకర్.. ఊరి పేరు నిలబెట్టిన యువకుడు

జూనియర్ లెక్చరర్‌గా రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాయిన్ మట్టిలో మాణిక్యమే కాదు.. ఆరె జాతి రత్నం కూడా.. 4 కొలువులు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచిన కిర్మరే సుధాకర్ టీజీటీ, పీజీటీ‌తో పాటు ఎస్ఏ జాబ్స్.. అనంతరం జేఎల్ కొలువు…

రాజుర గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయండి

ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి వేద న్యూస్, హైదరాబాద్: రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,…

 ‘జమ్మికుంట’కు జై.. దేశభక్తికి స్ఫూర్తి పతాకగా నిలుస్తున్న పట్టణం

నిత్య ‘జన గణ మన’కు శ్రీకారం చుట్టిన పింగిళి ప్రశాంత్‌రెడ్డి ఏడేండ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న కార్యక్రమం పట్టణవాసుల గుండెల్లో పోలీస్ ఆఫీసర్ స్థానం పదిలం ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలో జాతీయ గీతాలాపన ఈ ప్రోగ్రాంతో పట్టణానికి…

‘సబ్బని’ ఇంటికి జనం బాట

సమస్యలు పరిష్కరించాలని వెంకట్‌కు దరఖాస్తులు ‘నేనున్నాను’ అని భరోసా కల్పించిన సామాజికవేత్త ఉద్యోగ కల్పనతో పాటు ఆరోగ్యం విషయమై సాయం వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ, ఆయన వచ్చారని తెలుసుకుని జనం తండోపతండాలుగా తరలివచ్చారు. హుజూరాబాద్…

ఫొటోగ్రఫీలో జమ్మికుంట వాసికి అంతర్జాతీయ పురస్కారం

మైసూర్ లో పురస్కారం ప్రదానం వేద న్యూస్, జమ్మికుంట: కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో జరిగిన “31వ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ”కన్వెన్షన్ లో జమ్మికుంట వాసి ఫొటో గ్రాఫర్ అరుణ్ కుమార్ వ డ్లూరికి పురస్కారం ప్రదానం చేశారు. ఫోటోగ్రఫీ…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సైతం భాగస్వాములవ్వాలి

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వేద న్యూస్,వరంగల్ క్రైమ్: ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకై పనిచేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 15వ తేదిన నుండి వచ్చే…

చీకట్లోనే దహనసంస్కారాలు..ఎక్కడో తెలుసా?

చివరి మజిలీలో చిక్కులు ఓ వైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ..మరో వైపు చీకట్లో కార్యక్రమం ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్ టౌన్: చివరి మజిలీ చింత లేకుండా సాగాలని పెద్దలు చెప్తుంటారు. కాగా, గ్రేటర్…