తనిఖీల్లో రూ.30,59,500 నగదు స్వాధీనం..!
వేద న్యూస్, మెదక్: మక్కరాజీపేట్ జంక్షన్ వద్ద మంగళవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (ఎఫ్ ఎస్ టీ) తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. దాచారం గ్రామం, గజ్వేల్ మండలానికి చెందిన దంపతులు గుండెల్లి…