సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం సహాపంక్తి భోజనం..!
వేదన్యూస్ -భద్రాచలం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సతీమణితో కల్సి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుళ్లకు పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలు అందజేశారు. అనంతరం అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం పాల్గోన్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క…