Tag: press

అటవీ భూముల ఆక్రమణపై ఖండన..బుధవారం 8 ఎన్జీవోల సంయుక్త ప్రెస్‌మీట్

వేద న్యూస్, నాగర్‌ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమంగా చెట్ల నరికివేతలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించామని, 8 పర్యావరణ పరిరక్షణ ఎన్జీఓలు తెలిపాయి. వారు సంయుక్త వేదికగా ఫారెస్ట్ భూముల ఆక్రమణను…

వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే పనులకు ఆమోదం.. మాజీ సర్పంచ్ అవినీతి బాగోతం!

సీతంపేట జీపీలో అంతులేని అవినీతి! స.హ. చట్టంతో బయటపడిన అవినీతి బాగోతం: మాజీ ఎంపీటీసీ ఓదెలు వేద న్యూస్, ఇల్లందకుంట: గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాడని భావించిన గ్రామ ప్రజలకు ఆ సర్పంచి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో ఒక్కొక్క అవినీతి బాగోతం…

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుతాం: మాజీ మంత్రి రెడ్యానాయక్

వేద న్యూస్, మరిపెడ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటుతుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మరిపెడ మండల కేంద్రంలో మీడియా…

ఇంటి దొంగను పట్టుకుని.. శివుడిని మించిన ఖాకీలు!.. 

“భళా..” రక్షక భటులకు సలాం అంటూ పలువురి ప్రశంస వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కాగా, శివుడిని మించిన ప్రతిభ పాఠవాలు నేర్పరితనంతో.. ఓ కేసులో ఇంటి దొంగను ఖాకీలు పట్టుకున్నారు.…

స్కిల్స్ ఇంప్రూవ్‌మెంట్‌ కోసం.. జర్నలిస్టులకు వన్‌డే క్లాసెస్.. ఎక్కడంటే?

ఆసక్తి ఉన్న పాత్రికేయులందరూ ఆహ్వానితులే: కోఆర్డినేటర్స్ వేద న్యూస్, కాశీబుగ్గ : వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఒక్కరోజు జర్నలిజం శిక్షణా తరగతులను ఏర్పాటు చేసినట్టు శిక్షణా శిబిరం కో-ఆర్డినేటర్స్ సీనియర్ జర్నలిస్టులు జక్కుల విజయ్ కుమార్, రాజేందర్ దామెర మంగళవారం…

బీసీ హాస్టల్‌కు పక్కా భవనం నిర్మించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: బీసీ హాస్టల్ కు పక్క భవనం నిర్మించాలని బీసీ యువజన సంఘం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు . జిల్లా…

జూన్ 22న కరీంనగర్ ప్రెస్‌ క్లబ్ ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం నూతనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభించనున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ ఓపెనింగ్‌కు…

అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి 

వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…