“సీతక్క డౌన్ డౌన్”.. మంత్రిని తాకిన రైతుల నిరసన సెగ!
వేద న్యూస్, వరంగల్: రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. తమకు ఎరువులు అందించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ కార్యాలయాలు, పీ ఏ సీ ఎస్ ల ఎదుట క్యూ కట్టి నిలబడుతున్నారు. అయినా తమకు యూరియా అందడం లేదని…