రోడ్లు బాగు చేయాలని మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా
వేద న్యూస్, ఇల్లంతకుంట: రోడ్లు బాగు చేయాలి అని మోడల్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రహీంఖానపేట గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రహీంఖానపేట లో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ…