చింతలపల్లిలో ఇంటింటికీ శ్రీరాముడి అక్షింతల పంపిణీ
వేద న్యూస్, ఎల్కతుర్తి: ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని భవ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. ఈ నేపథ్యంలో రాముల వారి అక్షింతలను అందజేస్తున్నారు. రాముల వారి క్షేత్రం నుంచి వచ్చిన అక్షింతలను బుధవారం ఎల్కతుర్తి…