కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య..!
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలైన ముప్పై రెండు ఏండ్ల సుష్మాదేవి తన భర్తలో ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు…
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలైన ముప్పై రెండు ఏండ్ల సుష్మాదేవి తన భర్తలో ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు…
వేద న్యూస్, వరంగల్: వరంగల్కు చెందిన గొల్లపల్లి రమేశ్ థర్మకోల్తో అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. విభిన్న కళాకృతుల తయారీలో దాదాపు 25 ఏండ్ల అనుభవం కలిగిన రమేశ్.. 20 రోజుల్లో రామమందిరాన్ని తయారు చేశారు. అయోధ్యలోని రామమందిర కళాకృతిని…
వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలోని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న జమ్మికుంట బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆకారపు రమేష్ ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా కట్టుకోజుల మహేందర్ కార్యవర్గ సభ్యులు ఆదివారం వినాయక గార్డెన్ లో జిల్లా బులియన్ అధ్యక్షుడు వంగల…
వేద న్యూస్, కమలాపూర్: తెలంగాణ రైతు రక్షణ సమితి(టీఆర్ఆర్ఎస్) కమలాపూర్ మండల అధ్యక్షులుగా నూనె రమేశ్ నియమితులయ్యారు. ఆ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావు ఆదేశాల మేరకు హన్మకొండ…