ఉద్యోగి ప్రజల మన్ననలు పొందాలి: ఎస్ఐ రాజు
వేద న్యూస్, చొప్పదండి /రామడుగు: ఉద్యోగి తాను విధులు నిర్వహిస్తున్న చోట అక్కడి సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఎస్ఐ రాజు అన్నారు. స్థానిక ఠాణాలో ఎస్ఐ గా విధులు…