భక్తుల ప్రాణాలతో చెలగాటం.. మిడ్ మానేరు గేట్ల సమీపాన ఇసుక తవ్వకాలు.!
చూసీ చూడనట్టుగా సంబంధిత శాఖ అధికారులు? వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయం గేట్ల సమీపం నుండి, ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేస్తున్నారు. దీనివలన భవిష్యత్తులో జలాశయ గేట్లకు ప్రమాదం…