ధర్మసాగర్లో మురుగుకాలువ ధ్వంసమైనా ‘ప్రత్యేక’ పాలనలో పట్టింపేది?
సదరు కాలువలోనే చనిపోయిన పంది.. 4రోజులుగా దుర్వాసన పట్టించుకోని పంచాయితీ అధికారులు వేద న్యూస్, వరంగల్ : ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలకు మండలానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారులను నియమించింది.…