భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఈ
వేద న్యూస్, వరంగల్: భద్రకాళి అమ్మవారిని టీఎస్ఎన్పీడీసిల్ ఎస్ ఈ శ్రీనివాస్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని.. అమ్మ వారికి చీరే సారె సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొని అమ్మ వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన…