Tag: should

జక్కలోద్ది గుడిసె వాసులకు మౌలిక వసతులు కల్పించాలి

సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం శివనగర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రామ సందీప్ అధ్యక్షతన జక్కలొద్ది సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య…

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి

దళిత బహుజన విద్యార్థి ఉద్యమ సంఘాలు వేద న్యూస్, హన్మకొండ : ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ యాదవ్ హనుమకొండ భీమారంలోని ప్రభుత్వ బిసి బాలికల కళాశాల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రేణిగుంట్ల ప్రియాంకను రూ.20 వేల…

రెండో విడత ‘దళిత బంధు’ను సీఎం ప్రకటించాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులకు గత ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం ప్రవేశపెట్టి మొదటి విడత మంజూరు చేసిందని కాగా, ‘రెండో విడత’ను ప్రస్తుత…

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ ప్రావిణ్య

వేద న్యూస్, వరంగల్ : ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని…

బీజేపీని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలి

ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం వేద న్యూస్, వరంగల్: బీజేపీ పార్టీ పిలుస్తోందని, ప్రతీ ఒక్కరూ బీజేపీలో చేరాలని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట…

వినోద్ కుమార్ ను మెజారిటీతో గెలిపించాలి

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గులాబీ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని వ్యాఖ్య..అండగా ఉంటానని సతీశ్ హామీ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల భారత…

సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి

అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి…

‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలి

బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాజేశ్ ఠాకూర్ వేద న్యూస్, జమ్మికుంట: ‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలని, లబ్ధిదారుల అకౌంట్లపైనున్న ఫ్రీజింగ్ తొలగించి నిధులు లబ్ధిదారులకు అందజేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి…

ఆత్మకూరు మార్కెట్ యార్డును ఉపయోగించుకోవాలి

ప్రజలను కోరిన వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ యార్డును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి వేద న్యూస్, వరంగల్/ఆత్మకూరు: పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలకేంద్రంలో మంగళవారం మార్కెట్ యార్డు ప్రారంభోత్సవం జరిగింది. ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన…

3 నుంచి 5 ఎకరాలున్న వారికి  ‘రైతు బంధు’ ఇవ్వాలి: ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్

వేద న్యూస్, హుజురాబాద్: ‘రైతుబంధు’ పథకాన్ని 3 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే అమలు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన…