సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి: ఎస్ఐ క్రాంతి కుమార్
గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు ఇల్లందకుంట సబ్ ఇన్ స్పెక్టర్ వేద న్యూస్, ఇల్లందకుంట : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం సిరిసేడు లో…