ఆత్మ కమిటీ డైరెక్టర్ గా కిర్మరే తరుణ్
వేద న్యూస్, ఆసిఫాబాద్: అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఏ టీ ఎం ఏ ) కమిటీ డైరెక్టర్ గా కిర్మరే తరుణ్ నియమితులయ్యారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. సిర్పూర్ (టి)…