Tag: students

పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. సోమవారం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో…

విద్యార్థులు పీఎంకేవీవైని  సద్వినియోగం చేసుకోవాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం లో పీఎంకేవీవై ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం…

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ అధ్యక్షులు సనత్ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, హుస్నాబాద్: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్ యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం తీగలకుంటపల్లి…