Tag: Warangal East MLA

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన:రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం జిడబ్ల్యు ఎం సి కమిషనర్…

మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నేత రాందేవ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు…