Tag: warangal west mla naini rajender reddy

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

స్పోర్ట్స్ అకాడమీ, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలి..!

వేద న్యూస్, హన్మకొండ ప్రతినిధి : వరంగల్ మహా నగర ప్రాంత అభివృద్ధిలో మరో చారిత్రక ముందడుగు పడింది. స్పోర్ట్స్ స్కూల్ మరియు ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.ఆదివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్…

చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన విష్ణువర్ధన్

వేద న్యూస్, హన్మకొండ: కాజీపేట క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ప్రత్యేక ప్రార్థనల్లో‌ యువ నాయకుడు విష్ణు వర్థన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం కాజీపేట్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణు వర్ధన్…

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా

పార్టీలకు అతీతంగా కాలనీల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నాం… గతంలో కాంగ్రెస్ ప్రతినిధులకు కేటాయించిన నిధుల పై చర్చకు సిద్ధం… 18 నెలల్లో 4 వ డివిజన్ లోనె సుమారు 4 .5 కోట్ల మేర నిధులు కేటాయింపు 4వ డివిజన్…

ఎమ్మెల్యే నాయినితో రామకృష్ణ మార్నింగ్ వాక్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన వాకింగ్ చేశారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ…