జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపే ప్రజల గెలుపు
ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వేద న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 11న జరగనున్న ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్లో జరిగిన ప్రచార…