వర్కర్ల జీతాలు వాడుకున్న సెక్రెటరీ..పోలీసుల చర్యలు
ఎస్సై సిరిసిల్ల అశోక్ వేద న్యూస్ , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామపంచాయతీ చెందిన మాజీ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ ముక్తార్ అహ్మద్ ప్రస్తుతం వీర్నపల్లి మండలం నకు బదిలీ అయినాడు. గతంలో ఓబులాపూర్ గ్రామ…