Tag: ys jagan mohan reddy

చంద్రబాబుకు ఊడిగం చేసేవాళ్లకు జగన్‌ హెచ్చరిక

వేదన్యూస్ – రాప్తాడు ఏపీలో ప్రజలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు . మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి…

ప్రజలు ఓడించినా వైసీపీ తీరు ఇంకా మారలేదు: జనసేన నేత అనురాధ

వేద న్యూస్, డెస్క్: తిరుపతి లడ్డు మహాప్రసాదం నాణ్యత కోల్పోయేలా చేసి తగిన శాస్తి పొందినా ఇంకా ప్రమాణాలు చేస్తామని వైసీపీ లీడర్లు అరవడం విడ్డూరంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షురాలు సోమరౌతు అనూరాధ విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..…