Month: November 2025

జూబ్లీహిల్స్ లో ప్రజలకు సేవ చేసే అభ్యర్థినే గెలిపించండి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే అభ్యర్థినే ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి…

క్షుద్రపూజల కలకలం.. చుట్టూ చెట్లు మధ్యలో కలశం.. జీవ బలి!?

వేద న్యూస్, వరంగల్: f22f880a-8c10-4824-a5f3-6c9743bc7d30 వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో కార్తీక పౌర్ణమి కావడంతో చుట్టు చెట్ల మధ్యన రాత్రి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉండటం కలకలం రేపుతోంది…! దీపం కలశంతో ఏ దో జంతువుని బలిహారణ చేసినట్లు…

తెలంగాణ అడవుల్లో పులుల అంచనా గణనకు పౌరులకు ఆహ్వానం

వేద న్యూస్, హనుమకొండ: తెలంగాణ అరణ్య విభాగం 2026 ఆల్ ఇండియా టైగర్ అంచనా కార్యక్రమానికి పౌరులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ అరణ్య విభాగం భారతదేశంలో అతి పెద్ద వన్యప్రాణి గణన కార్యక్రమం అయిన ఆల్ ఇండియా టైగర్ అంచనా (AITE) 2026…

భారతీయ పండుగల తీరులో మార్పు!

కాలుష్య కారణాలుగా మారుతున్న ఫెస్టివల్స్ భారతీయ పండుగల్లో పాశ్చాత్య వింత దోరణులు సాంఘిక స్థాయిని చూపించుకునేలా చేంజెస్.. మూఢ నమ్మకాల ముసుగులో ఇంకా జీవ బలిపీఠాలు పండుగలు అంటే మనుషుల మధ్య ఆనందాన్ని, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని, ఆప్యాయతను, మనుషుల, ప్రకృతి-పంచాభూతాల…

‘కిడ్నీ ఆరోగ్యం’ అందరికీ అత్యంత ముఖ్యం.. వాటి ఆరోగ్యానికి ముఖ్య సూచనలు

ప్రతీ వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్యలు కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వేద న్యూస్, జమ్మికుంట: ఉండేది పిడికెడే అయినా అవి చేసే పనులు చాలా గొప్పవి. అందుకే కిడ్నీలను మహా గట్టి పిండాలు అని అంటారు. చిక్కుడు…

సర్కారీ ఆస్పత్రిలో సక్కని వైద్యం

ప్రైవేట్‌‌కు దీటుగా హాస్పిటల్‌లో సేవలు ఒకే శస్త్రచికిత్సలో కణితి తొలగింపు, సురక్షిత ప్రసవం ప్రభుత్వ దవాఖానాపై నమ్మకం రెట్టింపయిందన్న పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బందికి పేషెంట్ తరుఫు వారి సన్మానం వేద న్యూస్, హుజురాబాద్: సర్కారీ ఆస్పత్రిలో సక్కని వైద్య సేవలు…

వరుణ దేవా.. దయ చూపు..మార్కెట్ లో తడుస్తున్న పత్తి, మక్కలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తెల్ల బంగారం తో అధిక దిగుబడి పొందాలని భావించిన రైతుల ఆశలను వరుణదేవుడు అడియాసలు చేస్తున్నాడు. పత్తి చేనులోనే పత్తి తడిసి ముద్దవుతుండగా., పంటకు ఈసారి దిగుబడి ఇక అతి కష్టమేనని పత్తి రైతులు దిగులు…

తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు (వీడియో)

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా లో టిప్పర్ ఢీ కొని 21 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. మంగళ వారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా…

చిన్నారులకు చీకటి చదువు.. అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం !

అంధకారంలో అంగన్ వాడీ కేంద్రం.. వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ రామేశ్వర టెంపుల్ అంగన్ వాడీ కేంద్రం లో గత వారం రోజులుగా కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు.. విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన…

ఆరోగ్యప్రదాయిని ‘సంజీవని’లో చక్కటి వైద్య సేవలు

అందుబాటులో ఐసీయూ, వెంటిలేటర్, డయాలసిస్ సేవలు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ప్రజలకు చక్కటి వైద్య సేవలందిస్తున్నారు. జనం డయాలసిస్ కోసం వరంగల్, కరీంనగర్, హనుమకొండ , హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లకుండా…