వేద న్యూస్, వరంగల్:

ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలు చేయు 4 ప్రతిష్ఠాత్మకంగా కార్యక్రమాలు  రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు ల మంజూరీ,ఇందిరమ్మ ఇండ్లు,భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సర్వే చేస్తున్నారు.

ఒగ్లాపూర్ లో రైతు భరోసా కి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ శనివారం తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి  ఆధ్వర్యంలో చేశారు.

కార్యక్రమంలో ఏ .ఓ. రాకేష్,ఆర్. ఐ.సంపత్, పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, ఏ.ఈ.ఓ.సోని తదితరులు పాల్గొన్నారు.