Author: vedha news

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య

వేద న్యూస్, పరకాల: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండలోని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో…

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రేసులో పుల్లూరి

కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సదానందం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆశావాహుల్లో ముందు వరసలో.. మొదటి నుంచి జెండా మోసిన కుటుంబం ఉద్యమకారుడికి చాన్స్ ఇవ్వాలంటున్న కార్యకర్తలు చైర్మన్ గిరి కోసం ప్రయత్నాల్లో పలువురు వేద న్యూస్, జమ్మికుంట: రాష్ట్రసర్కార్ ఇటీవల…

జమ్మికుంట ‘సంజీవని’ ఫ్రీ మెగా క్యాంప్ సక్సెస్

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. 300 మంది పై చిలుకు పేషెంట్స్‌కు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వేద న్యూస్, జమ్మికుంట: వ్యాపార దృక్పథంతో అందిన కాడికి డబ్బులు దండుకుంటున్న కొన్ని ఆస్పత్రుల నిర్వాకం…

జగ్గయ్యపల్లిలో  వైభవోపేతంగా రామాయణ పట్టాభిషేక మహోత్సవం

ముగిసిన చిరుతల రామయణ నాటక ప్రదర్శన మహాఅన్నదానం విజయవంతం వేద న్యూస్, జమ్మికుంట రూరల్: జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గత నాలుగు రోజుల నుండి కళాకారులు చిరుతల రామాయణం ప్రదర్శిస్తున్నారు. ఆ మహా కావ్యం పట్టాభిషేక ఘట్టంతో ఆదివారం…

ఏకగ్రీవంగా ఎన్నికైన కరీమాబాద్ శాఖ అంబేద్కర్ యువజన సంఘ కార్యవర్గం

వేద న్యూస్, కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం కరీమాబాద్ శాఖ కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీమాబాద్ అంబేద్కర్ భవన్ వద్ద మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి అంబేద్కర్ యువజన సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి…

ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్‌ని వెంటనే ప్రకటించాలి

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే కి యువ నాయకులు ఆవిడపు ప్రణయ్, పిప్రే సాయి, ప్రశాంత్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: ప్రభుత్వం వరి రైతులకు 500 రూపాయల బోనస్ ని వెంటనే ప్రకటించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టర్…

ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు

• మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ వేద న్యూస్, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్ లోని సర్వేనం.887లో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఫిర్యాదుతో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమంగా వేసిన షెడ్…

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శ వేద న్యూస్, మరిపెడ: నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం ఉదయం 11 గంటలకు…

నాయకుడు రంగారెడ్డి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం

వేద న్యూస్, మరిపెడ: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామసహయం రంగారెడ్డి మరణాంతరం మరిపెడ మున్సిపాలిటీ లోని మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గెస్ట్ హౌజ్ లో శనివారం బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్…

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ

జమ్మికుంటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం క్రమశిక్షణ గల కార్యకర్తలే కాషాయ పార్టీ బలం ఆ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు వేద న్యూస్, జమ్మికుంట: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శనివారం జమ్మికుంట పట్టణంలోని పార్టీ…