Author: vedha news

పోలీస్ విధులను ఆటంకపరిచిన వ్యక్తుల రిమాండ్

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామం నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జమ్మికుంట పోలీసు వారు పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టే క్రమంలో..పోలీసు వారి విధులను ఆటంకపరిచి ఇసుక ట్రాక్టర్లను విలాసాగర్ గ్రామానికి…

బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.…

టీఎస్ జేయూ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

వేద న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జేయు) రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్ ఆర్టీసీ చౌరస్తాలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (ఎన్ యుజెఐ) ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం…

అవినీతిరహిత భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యం: కేంద్రమంత్రి అమిత్ షా

వేద న్యూస్, డెస్క్ : రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం…

అమ లులో కి సీఏఏ

వేద న్యూస్, డెస్క్ : ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా హింసకు గురై ఎలాంటి పత్రాలూ లేకుండా…

జర్నలిస్టుల సమస్యలపై కలసికట్టుగా పోరాటం చేయాలి 

టీ డబ్ల్యూ జే ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కే తిరుపతిరెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: జర్నలిస్ట్ ల సమస్యలు, వారి హక్కుల సాధన కు నిరంతరం పోరాటం చేస్తూ..ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామని కరీంనగర్ జిల్లా తెలంగాణ…

ట్రెసా ఆధ్వర్యంలో ఇల్లందకుంట తహసీల్దార్ కు ఘన సన్మానం

ఘనంగా మహిళా దినోత్సవం వేద న్యూస్, జమ్మికుంట: మహిళా దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాణి, మహిళా సిబ్బందిని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని…

బీఆర్ పీఎస్ వీణవంక మండల అధ్యక్షుడిగా రాజగోపాల్

వేద న్యూస్, జమ్మికుంట: బీ ఆర్ పీ ఎస్ (బీసీ రాజకీయ పోరాట సమితి) వీణవంక మండల అధ్యక్షులు గా వడ్డేపల్లి రాజగోపాల్ నియమితులయ్యారు. వల్బాపూర్ గ్రామానికి చెందిన రాజ గోపాల్ ను నియమిస్తూ బిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్,…

హెచ్ ఐవీ , ఎయిడ్స్ పై పద్మపాని సొసైటీ ఆధ్వర్యంలో ‘కళాజాత’

వేద న్యూస్, జమ్మికుంట: ఇల్లందకుంట గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో పద్మపాని సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో సోమవారం క్రాంతి కళా బృంద సభ్యులు ‘హెచ్ఐవీ(HIV), ఎయిడ్స్(AIDS)పై అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాంలో పద్మపాని సొసైటీ క్లస్టర్ లింక్ వర్కర్స్ బోగం రాజు,…

ముస్లిం మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ తోనే  సాధ్యం

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, డెస్క్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస…