Category: ఆంధ్రప్రదేశ్

పర్యావరణ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం, స్థితిస్థాపకత కోసం సుదూర పరిణామాలతో జరిగే వాతావరణ మార్పు అనేది మన కాలపు అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. దీనిపై శాస్త్రీయ ఏకాభిప్రాయం స్పష్టంగా ఉంది. మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా శిలాజ ఇంధనాల దహనం, అటవీ…

అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి 

వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…

 కోల్ కతాలో ముగిసిన ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు

పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.…

పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ

వేద న్యూస్, డెస్క్ : టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.కాగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్‌ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.…

నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తా : రామ్ గోపాల్ వర్మ

ట్విట్టర్ వేదికగా ప్రక టన వేద న్యూస్, డెస్క్ : అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సంచలనం రేపే రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం…

రామయ్య క్షమించండి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మీ అభిప్రాయన్ని తెలపండి

వేద న్యూస్, డెస్క్ : ఒకే దేశం, ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి పలు సూచనలను కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. ప్రజల నుంచి…

రాజకీయం ‘జోరు’

ప్రత్యర్థులను తికమక పెట్టేందుకు మాస్టర్ ప్లాన్స్మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడలురసకందాయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల జోరు. కృష్ణ, వేద న్యూస్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అప్రకటిత ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతున్నదని చెప్పొచ్చు. తెలంగాణ…