కేంద్ర మంత్రి మనవరాలు దారుణ హత్య..!
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలైన ముప్పై రెండు ఏండ్ల సుష్మాదేవి తన భర్తలో ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు…
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలైన ముప్పై రెండు ఏండ్ల సుష్మాదేవి తన భర్తలో ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు…
వేదన్యూస్ – ఢిల్లీ రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇంకా కేవైసీ చేయించుకోని వాళ్ల కోసం గడవును పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ…
వేదన్యూస్ -ఢిల్లీ బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాల్లో వివాదస్పద వక్ఫ్ (సవరణ)బోర్డు బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దాదాపు పన్నెండు గంటల పాటు సుధీర్ఘంగా సాగిన చర్చలో నిన్న ఆర్ధరాత్రి స్పీకర్ ఓం బిర్లా వక్ఫ్ బోర్డు బిల్లుపై…
వేదన్యూస్ – ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతిచ్చింది. ఫౌర విమాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను జారీ చేసింది. ఈ…
వేదన్యూస్ – ఢిల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో .. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక జింకను వేటాడారనే కారణంతో అతడ్కి ఐదేండ్లు జైలు శిక్ష వేశారు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో వందల నెమళ్ళు..…
ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే. పంచభూతాలుగా నేచర్ను ఆరాధిస్తుంటాం. కానీ, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రకృతి సూత్రం, సిద్ధాంతం తెలియక అభివృద్ధి ముసుగులో స్వార్థపూరిత ఆలోచనలతో విలాస జీవనం కోసం అవసరాలకు మించి సహజ వనరుల సంపదను ఒకేసారి డబ్బు రూపంలోకి…
వేదన్యూస్ – పోలిటీకల్ బ్యూరో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి…
నా ప్రియమైన మాతృభూమిని నేను చూస్తున్నప్పుడు, దాని భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నా. అల్లకల్లోలం, అనిశ్చితి తుఫానులతో చుట్టుముట్టబడి దేశం ఉంది. రేపటి తరాల ఆలోచన నా హృదయాన్ని భారంగా మారుస్తోంది. మనం వదిలి వెళ్లే ప్రపంచం అవకాశాల కంటే సమస్యల…
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలు, జీవవైవిధ్యం, స్థితిస్థాపకత కోసం సుదూర పరిణామాలతో జరిగే వాతావరణ మార్పు అనేది మన కాలపు అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. దీనిపై శాస్త్రీయ ఏకాభిప్రాయం స్పష్టంగా ఉంది. మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా శిలాజ ఇంధనాల దహనం, అటవీ…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన…