Category: తెలంగాణ

పీఎంజేజేబీవై రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన పీఏసీఎస్ చైర్మన్ రాజు

వేద న్యూస్, వరంగల్: కమర్షియల్ బ్యాంక్‌లకు ధీటుగా డీసీసీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని పెద్దాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోల్లు రాజు పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామానికి చెందిన నల్లెల రాజబాబు భార్య హేమలత ఇటీవల మృతి…

డబ్బులు చెల్లించండి.. దామెర ఎంపీడీవోకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల వినతి

వేద న్యూస్, వరంగల్: ఎస్ఈఈఈపీసీ సర్వే(టీజీ-తెలంగాణ- సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే) కు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేసిన తమకు డబ్బులు చెల్లించాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేసిన సాధ్విక్, కార్తీక్, మానస,…

పసరగొండలో పారిశుధ్యంపై పట్టింపేది?

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో పారిశుధ్య నిర్వహణపైన ఎవరికీ పట్టింపు లేకపోవడంతో పరిసరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయని వివరిస్తున్నారు. కనీసంగా వాటి…

పంచాయతీ సెక్రెటరీల సమస్యలపై డీపీవోకు వినతి

పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో.. వేద న్యూస్, వరంగల్: పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలపై హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి లక్మీ రామాకాంత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జీపీలకు నిధుల్లేకపోవడంతో పాటు…

మోదీ..గాంధీల కులం తెలియాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలి: లింగంగౌడ్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : నరేంద్ర మోదీ..రాహుల్ గాంధీల కులం తెలియాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.మిర్యాలగూడలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర…

పెండింగ్ స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలి: కుర్ర సైదా నాయక్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.తెలంగాణ…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలి:టీఎస్ జేయూ

వేద న్యూస్, వరంగల్ : కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను వెంటనే పునరుద్ధరించాలని టీఎస్ జేయూ (తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్,వరంగల్ జిల్లా అధ్యక్షుడు…

పదవి ముగిసింది..అప్పులు మిగిలాయి..!

దయచేసి బిల్లులు చెల్లించండి ప్రభుత్వానికి మాజీ సర్పంచుల విజ్ఞప్తి తమను కష్టాలకొలిమి నుంచి బయటపడేయాలని వేడుకోలు పల్లె ప్రథమపౌరులుగా పనిచేసిన వారంటే పట్టింపే లేదా? ఆత్మహత్యే శరణ్యమని మాజీ సర్పంచ్ నిరసన వేద న్యూస్, పరకాల : ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’..…

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

వేద న్యూస్, కమలాపూర్ : ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దని అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు మానేరు వాగు, పోతిరెడ్డిపల్లి, విలాసాగర్ గ్రామాల నుండి అక్రమంగా…

పుల్వామా దాడి అమరజవానులకు నివాళ్లు

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత వీర జవాన్లకు ఘన అశ్రునివాళ్లు…