అంబేడ్కర్ వర్ధంతి సాక్షిగా హక్కులను హరిస్తున్న సర్కారు
వేద న్యూస్, వరంగల్: బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సాక్షిగా నిరసన తెలిపే హక్కును రాష్ట్ర సర్కారు తృణప్రాయంగా అణచివేస్తున్నదని బీఆర్ఎస్ గీసుగొండ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి…