కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన…
పాత్రికేయులకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి జాతీయ జర్నలిస్టు సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా పాత్రికేయులకు, పాత్రికేయేతర సిబ్బందికి మెరుగైన వేతనాల కోసం కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని పలు జాతీయ జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.…
వేద న్యూస్, డెస్క్ : రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్షా ధీమా వ్యక్తం…
బీజేపీ..దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల్లో బలమైన పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్ట నిర్మాణం కూడా ఉంది. అయితే, ఈ పార్టీలో ఒకప్పుడు మాదిరిగా సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, హిందూత్వ నినాదంతో పని…
వేద న్యూస్,డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ…
వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని…
వేద న్యూస్, డెస్క్ : మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయన మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి గురువారం మేడారం చేరుకున్నారు. హెలిపాడ్ నుండి…
వేద న్యూస్, డెస్క్ : మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క – సారలమ్మ జాతర ఒకటి అంటూ…
జన విజ్ఞాన వేదిక (జేవివి), ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ( ఏఐపియస్ఎన్) నాయకులు ప్రొ.ముంద్రా ఆదినారాయణ (73) కు జోహార్లు ప్రశ్న ఎంత చిన్నదైనా, జటిలమైనా, అది రసాయన చర్య వేగమా, క్వాంటం సిద్ధాంతమా లేక మూఢ నమ్మకాల…
వేద న్యూస్, డెస్క్: కేంద్రం మరోసారి ‘భారత రత్న’ (Bharat Ratna) పురస్కారాలను ప్రకటించింది. శుక్రవారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చరణ్…