Category: Breaking News

మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ..!

వేదన్యూస్ – నార్సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఓ టైప్. వాళ్లు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటారు. నిన్నటి దాక గమ్మున ఉన్న మంచు కుటుంబం మళ్లీ సరికొత్త వివాదంతో వార్తల్లోకెక్కారు. మా అధ్యక్షుడు.. ప్రముఖ…

లక్నో విధ్వంసం..!

వేదన్యూస్ – ఈడెన్ గార్డెన్స్ ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. పూర్తి 20 ఓవర్లు ఆడి మొత్తం 238…

సింగపూర్ కు పవన్ కళ్యాణ్…!

వేదన్యూస్ -అరకు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన తన తనయుడు మార్క్ శంకర్ దగ్గరకు ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య మెగాస్టార్…

రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ షాక్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో గ్రామాల్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆయా రేషన్ డీలర్లు షాకుల షాకులు ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హాట్టహసంగా రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన…

ఏపీ డిప్యూటీ సీఎం తనయుడికి ప్రమాదం…!

వేదన్యూస్ – సింగపూర్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడైన మార్క్ శంకర్ సింగ పూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకున్నాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో మార్క్…

రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్…!

వేదన్యూస్ – ముంబై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా కౌంటరిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవడానికి యూనివర్సిటీ విద్యార్థులు చేసిన…

సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే. ఇప్పటివరకూ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారానే తన అభిమానులకు ఈ ముద్దుగుమ్మ అందుబాటులో ఉంది.…

భట్టీ సంచలన నిర్ణయం…!

వేదన్యూస్ – ప్రజాభవన్ తెలంగాణ డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అక్రమ కేసులు పెట్టి సంగారెడ్డి జైలుకి…

ఆర్సీబీ విధ్వంసం – ముంబై ముందు భారీ లక్ష్యం..!

వేదన్యూస్ – వాంఖేడ్ స్టేడియం వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసం సృష్టించింది. ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (67), పాటీదార్ (64)పరుగులతో రాణించారు. దీంతో ముంబై ముందు 221పరుగుల భారీ లక్ష్యాన్ని…

కోహ్లీ రికార్డు…!

వేదన్యూస్ -వాంఖేడ్ స్టేడియం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు సీనియర్ ఆటగాడు.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోరికార్డును సృష్టించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుసగా ఫోర్లను…