Category: Slider

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

పల్లె పకృతి వనం..అసాంఘిక కార్యకలాపాల అడ్డా..!?

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో పల్లెల్లో పల్లెలు చెట్లతో కలకలాడాలని పచ్చదనం వెలివేర్చాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆయన సంకల్పించారు. అయితే వేములపల్లి మండల…

పాడె మోసిన ఎమ్మెల్యే సత్యం..కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో..

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర: గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రోజు గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి…

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

రాఖీ కట్టి ఆశీర్వదించిన మహిళా మంత్రులు వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి : రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు…

ఆర్టీసీ గి”రాఖీ” దోపిడీ సరి కాదు.. “స్పెషల్” బస్సుల్లో అధిక చార్జీలపై అసంతృప్తి!

వేద న్యూస్, కరీంనగర్: రాఖీ పండుగ సందర్భంగా వేలాది మంది ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే, స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూలు చేస్తూ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ పలువురు ప్రయాణికులు…

ప్రభుత్వ ఆఫీసులపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు

వారం రోజులలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం…

మంచి మనసున్నోళ్లు మహేష్ అభిమానులు..ఏం చేశారంటే?

ఖమ్మంలో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు వేద న్యూస్, ఖమ్మం: సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం లో మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.…

భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. ప్రత్యేకంగా మహిళల వరలక్ష్మి వ్రతం పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా అధిక సంఖ్యలో హాజరు వేద న్యూస్, వరంగల్ : శ్రావణ మాసం వరలక్ష్మీవ్రతం శుక్రవారం సందర్భంగా భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం…

అక్కడ 6 దాటితే భయం..భయం.. చిమ్మ చీకట్లో ప్రజలకు ఇక్కట్లు!

వేద న్యూస్, వీర్నపల్లి: అది మండల కేంద్రం.. నిత్యం ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతం లో తిరుగుతుంటారు. అలాంటే చోట సాయంత్రం 6 దాటితే చాలు.. చిమ్మ చీకటితో కండ్లు బైర్లు కమ్మేలా పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు వాపోతున్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో…

అత్యవసర వినియోగానికి ఎరువుల గోదాం.. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏఎంసీ చైర్ పర్సన్, డీఏఓ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100…