Category: ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జీవ జాతుల్లో ఒకటైన ‘భారతీయ తోడేలు’ అంతరిస్తున్నది!

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జీవ జాతుల్లో ఒకటి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలో కానిస్ లూపస్ పుల్లిప్స్ భారతదేశంలోని పాక్షిక-శుష్క మైదానాలు, పొద భూముల విస్తీర్ణంలో నివసించే అద్భుతమైన, పురాతన జీవి భారతీయ తోడేలు (ఇండియన్ వోల్ఫ్ -కానిస్ లూపస్ పల్లిప్స్.…

అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?

తెలంగాణ వచ్చి 11 ఏళ్లు అయినా బోర్డు మారలేదు ఆసుప త్రి బోర్డు చూస్తే ముక్కున వేలేసు కో వాల్సిందే నిర్వహణ మర్చిపోయారా? పట్టించుకోవట్లేదా? వేద న్యూస్, వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతటి మహత్తరమైనదో…

వేషభాషలు వేరయినా.. వీ ఆర్ ఇండియన్స్

సందడిగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం పాల్గొన్న ప్రముఖులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, -సందేశం పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేద న్యూస్, హైదరాబాద్ : వేషభాషలు వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని…

ఘనంగా అలయ్ బలయ్ వేడుకలు

అలయ్ బలయ్ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వేద న్యూస్, హైదరాబాద్‌ : మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంకల్పంతో ప్రారంభమైన “అలయ్ బలయ్” వేడుకలు గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ…

దసరా వేడుకలు.. అత్యంత ఘనంగా రావణ వధ (వీడియో)

వేద న్యూస్, వరంగల్: ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద దసరా వేడుకగా పేరుగాంచిన ఉర్సు గుట్ట రావణ వధ కార్యక్రమం గురువారం రాత్రి అత్యంత ఘనంగా జరిగింది. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై…

ఈ విషయం మీకు తెలుసా..? ప్రకృతి ఒడిలో సేదతో ఆయుష్షు..!

ప్రకృతిలోని అడవులు, సరస్సులు, జలపాతాలను సందర్శించడం, అటవీ నడక ద్వారా మన దైనందిన జీవిత కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పత్తి చేయబడిన మానసిక ఒత్తిడి సమతుల్యమవుతుంది. కొత్త ఉత్సాహం కలిగి మానసిక, శారీరక ఆనందంతో మనం మన చుట్టూ ఉన్న వారితో…

మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా(వీడియో)..వాహ్ పీఎం సాబ్!

ఓ రైతు వినూత్న ఐడియా మొక్కజొన్న పంటకు రక్షణగా ప్రధాని మంత్రి కటౌట్ ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: ‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి…

3రోజులపాటు ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు..తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు

11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో: జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపురావు దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులకు ఆహ్వానం వేద న్యూస్, హుజురాబాద్: జర్నలిస్టుల ఉద్యమంలో 75 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్ బి ఐ

రూ. 4 లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని వ్యక్తిగత రుణాలు ప్రాసెసింగ్ రుసుముపై పూర్తి మాఫీ సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి ఫ్లాట్ 10.50% అత్యల్ప వడ్డీ రేటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…