Category: ఆంధ్రప్రదేశ్

సీపీఐ నేత రామచంద్రరావు తుదిశ్వాస.. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న నివాళి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: సాలూరు పట్టణం వేదసమాజం వీధిలో నివాసముంటున్న పట్టణ మాజీ కౌన్సిలర్, సీపీఐ నాయకులు కామ్రేడ్ సిద్దాబత్తుల రామచంద్రరావు(77) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం…

ఆశా వర్కర్ల జిల్లా మహాసభ జయప్రదం చేయండి

వేద న్యూస్, పార్వతిపురం: కొమరాడ మండలంలో మాదలంగి కొమరాడ కూనే రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమావేశాలలో సిఐటియు నాయకులు పాల్గొని ప్రసంగించారు. గ్రామీ ణ పట్టణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య రంగ సేవలు…

తహశీల్దార్ గారు.. కలప ఎవరిదో తేల్చడానికి ఇంత జాప్యమెందుకు?

వేద న్యూస్, పార్వతిపురం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామ సమీపంలో అంత రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు 78 ఎకరాల అగ్రిగోల్డ్ భూములలో కొన్ని ఎకరాలు టేకు తోట ఉందని సీపీఎం…

వరి సాగులో ఏ గ్రేడ్ మోడల్స్‌తో రైతులకు అధిక దిగుబడి

వేద న్యూస్, పార్వతీపురం: పార్వతిపురం మండలం పెదబోండపల్లి రైతులు యాడ్రాపు అప్పలనాయుడు, సోదరపు ధనుంజయ్, యాడ్రాపు స్వామి నాయుడు వరిలో ఏ గ్రేడ్ మోడల్ ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. వరి పొలంలో 0.10 సెంట్లు గట్టు వెడల్పు చేసుకుని.. అంతరపంటలుగా…

ఘనంగా మాజీ మంత్రి శత్రుచర్ల పుట్టిన రోజు వేడుకలు

వేద న్యూస్, పార్వతిపురం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఆయన స్వగ్రామం చినమేరంగిలోని నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని విజయరామరాజు‌కు…

రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా.. లేనట్లా?: వంగల దాలినాయుడు ప్రశ్న 

ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్షలకు కాంగ్రెస్ ఓబీసీ నేత సంఘీభావం వేద న్యూస్, పార్వతీపురం: రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా…? లేనట్లా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు…

రైతు గెలుపు బాబు సంకల్పం: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

వేద న్యూస్, పార్వతీపురం మన్నెం జిల్లా: రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం నినాదం, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో అన్నదాత సుఖీభవ రైతు సదస్సులో శనివారం…

అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ స్కీం ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గ కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ టి. జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

వెండితెర, రాజకీయాల్లో రాణించిన ఈ నటులు ‘డెమీగాడ్స్’.. ఎన్టీఆర్, పవన్, అమితాబ్, విజయ్ కాంత్, విజయ్…

వేద న్యూస్, సినిమా: తారస్థాయి సినీ నటులు రాజకీయ రణ రంగంలోకి వచ్చారు. తెరమీది పాత్రలే కాకుండా తెరనుంచి బయటకు వచ్చి ప్రత్యక్షప్రా త్రలు పోషించారు. దక్షిణ భారతంలో ప్రధానంగా సినిమాలు, రాజకీయాలు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. బృందావనంలాంటి సినిమాలను…

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి

వేద న్యూస్, వరంగల్: ‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/ ఎవడికి వాడు నాదే హక్కని ..