దొంగను పట్టిస్తే రూ.10వేలు..!
వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ లో నందనం భారతమ్మ అనే వృద్దురాలు రూ.3 లక్షలు విత్ డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి తన వాహనంపై ఇంటివద్ద దింపుతా అంటూ మాయమాటలు…