• జై భవాని జై సేవాలాల్ భోగ్ బండార్

 

వేద న్యూస్, వెల్దుర్తి:

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి తండా లో జై భవాని జై సేవాలాల్ జై రామారావు మహారాజ్  ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని గురువారం భవాని మాత బోనాలు తీయడం జరిగింది. శుక్రవారం  గుడి ఆలయంలో పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భవాని మాత ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని తాండవాసులు ప్రతి ఒక్కరు కోరుకున్నారు.

 గుడి పూజారి బానోత్ మంజ, సకేతావత్ శ్రీను మ తండా పెద్ద మనసులు నాయక్ సురేష్, కర్బరి హరిచంద్ .. అందరి ఆశీస్సులతో  తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, భవాని మాత ఆశీస్సులతో కేతవత్, దుర్గ్య అను  చర్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు రుణ పడి ఉంటానని తెలిపారు.