ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు భూమిపూజ
వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైన రూ.10,35,000 నిధులకు సంబంధించిన పనులకు బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బాయి…