భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. ప్రత్యేకంగా మహిళల వరలక్ష్మి వ్రతం పూజలు
శ్రావణ శుక్రవారం సందర్భంగా అధిక సంఖ్యలో హాజరు వేద న్యూస్, వరంగల్ : శ్రావణ మాసం వరలక్ష్మీవ్రతం శుక్రవారం సందర్భంగా భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం…