కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు- మంత్రి ఉత్తమ్.
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీడియాతో జరిగిన చిట్చాట్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి రంగం, గత ప్రభుత్వ పాలనపై తీ వ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు…