రైతు భరోసా ఇవ్వాల్సిందే
టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…
టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ వేద న్యూస్, హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 4 తో ముగుస్తున్నందున ఇప్పటివరకు పూర్తయిన పనులను ప్రారంభించాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే…
ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజు విస్తృత ప్రచారం వేద న్యూస్, హన్మకొండ: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సొనబోయిన రాజు అన్నారు. దామెర మండలకేంద్రంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గెలుపు కోసం…
23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే.. పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు వేద న్యూస్, గోషామహల్: గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న…
వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన రాజీనామా లేఖ…
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై నియోజకవర్గ ముద్ర కాన్స్టిటుయెన్సీ నుంచి ఎదిగివచ్చిన నాయకులకు చక్కటి అవకాశాలు ప్రధాన రాజకీయ పార్టీల్లో కీలక భూమిక పోషిస్తున్న హుజురాబాద్ లీడర్లు తమ ప్రాంత నాయకులకు కీలక అవకాశాలు వస్తుండటం పట్ల జనం సంతోషం వేద న్యూస్,…
వేద న్యూస్ , జమ్మికుంట: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ యువ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి పట్ల జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లాస్య…
అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ వేద న్యూస్, హుజురాబాద్: ‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ…
సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…
సిర్పూర్ టీ జడ్పీటీసీగా బరిలో యువకుడు కార్యాచరణ మొదలుపెట్టిన ‘మరాఠా మహా సంఘ్’ నాలుగు మండలాలు కైవసం చేసుకునేలా కార్యాచరణ వేద న్యూస్, కాగజ్ నగర్/ఆసిఫాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గిందనుకునే లోపే మరి కొద్ది రోజుల్లో మరోసారి ఎన్నికల…