కెనాల్లో ట్రాక్టర్ బోల్తా.. ఓ వ్యక్తి గల్లంతు!
వేద న్యూస్, మెట్ పల్లి (కోరుట్ల ) ప్రతినిధి: జగిత్యాల్ జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ కెనాల్లో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పెద్దపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గలంతైనట్టు సమాచారం. ట్రాక్టర్లో…