Tag: CM Revanth Reddy

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను తారీఖున జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల ఇరవై మూడు వరకు అక్కడే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్ పో…

రైతు భరోసా ఇవ్వాల్సిందే

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…

ప్రజా పాలనకు పాలాభిషేకం

వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు పాలాభి షేకం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలిపారు. 30 శాతం పీఆర్సీ అమలు చేస్తూ పెరిగిన జీతం కళాకారుల ఖాతాల్లో జామచేసిన సందర్భంగా అర్షం వ్యక్తం…

సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు ,అసభ్యపదజాలం వాడినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేద న్యూస్, డెస్క్ : కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని…

‘పేగు బంధం’ తెగినట్టేనా?

హుజురాబాద్‌ను ఇక ఆ నేత వదిలినట్లేనా? మారనున్న ఈటల రాజేందర్ ఇలాకా! దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం నుంచి బరిలో రాజేందర్ ఇటీవల ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ పోటీలో…

అమలులోకి మరో రెండు గ్యారంటీలు

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే…

రెండో విడత ‘దళిత బంధు’ను సీఎం ప్రకటించాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులకు గత ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం ప్రవేశపెట్టి మొదటి విడత మంజూరు చేసిందని కాగా, ‘రెండో విడత’ను ప్రస్తుత…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…