నీటి సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడండి
జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: నీటి సరఫరా లో అవాంతరాలు లేకుండా చూడాలని జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం ప్రధాన కార్యాలయం లో ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో…