రైతు భరోసా ఇవ్వాల్సిందే
టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…
టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వేద న్యూస్, వరంగల్: తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఖరీఫ్ “రైతు భరోసా ” ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి (టి ఆర్ ఆర్ ఎస్)…
బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి వేద న్యూస్, కాటారం: మహదేవపూర్ మండలం బీరసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య ఉట్లపల్లికి వెళ్లి వేస్తున్న క్రమంలో జీరో లారీలతో అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించారని బీజేపీ…
కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సదానందం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆశావాహుల్లో ముందు వరసలో.. మొదటి నుంచి జెండా మోసిన కుటుంబం ఉద్యమకారుడికి చాన్స్ ఇవ్వాలంటున్న కార్యకర్తలు చైర్మన్ గిరి కోసం ప్రయత్నాల్లో పలువురు వేద న్యూస్, జమ్మికుంట: రాష్ట్రసర్కార్ ఇటీవల…
మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శ వేద న్యూస్, మరిపెడ: నీరు లేక ఎండిన పంటలకు నష్టపరిహారం, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, వీటితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. శనివారం ఉదయం 11 గంటలకు…
ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్ పరిశీలకులు జీఎస్ఆర్ పిలుపు వేద న్యూస్, ఆసిఫాబాద్: ఈనెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి..ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు రానున్నారని, ఈ సభకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్…
వేద న్యూస్, కరీంనగర్: గవర్నర్ కోటాలో ఎట్టకేలకు చట్టసభలలోకి ప్రొఫెసర్ కోదండరామ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ‘నాడు’ ఉద్యమసారథిగా ఉన్న కోదండరామ్..గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్…
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన అద్భుతం అని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కొనియాడారు. ఈ 30 రోజుల వ్యవధిలో ప్రజా పాలనలో భాగంగా రేవంత్…
కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్ వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రతాప్ నగర్ లోని అంబేద్కర్ భవన్ లో 6 గ్యారంటీల ధరఖస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న 18వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి…
జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి ‘ప్రజాపాలన’కు విశేష స్పందన: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి తెలిపారు. మంగళవారం…
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో ‘ప్రజా పాలన’ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 6,…