అవ్వను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే దొంతి
వేద న్యూస్, నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఓ అవ్వ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అది చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. తమ నాయకుడు ప్రజా నాయకుడని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి…