Tag: cyber

ఫొటో అప్ లోడ్..రూ.70 వేలు మాయం.. సైబర్ మోసం

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్‌లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్‌ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం…

ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నానని.. రూ.60 లక్షల వరకు మోసాలు.. నిందితుడి అరెస్ట్

హాస్పిటల్ ఖర్చుల రీఫండ్ అంటూ టోకరా సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడి వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కలిపి ఎన్‌సి‌ఆర్‌పి పోర్టల్‌లో నమోదైన 79 పిటీషన్లలో సుమారుగా రూ. 60 లక్షల వరకు మోసాలు…

ఒక్క క్లిక్..డబ్బులు ఢమాల్

– మనీ ఆశ చూపి సోషల్ మీడియాలో మోసాలు – లింకులు ఓపెన్ చేస్తే .. క్యాష్ ఖల్లాస్ – జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు వేద న్యూస్, ఫోకస్ టీమ్ : ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరి…

పీఎం కిసాన్‌ పేరుతో పరేషాన్‌..

ఏపీకే లింక్‌ ఓపెన్‌ చేయగానే రూ.46 వేలు మాయం* వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపెట్ : గత కొన్ని రోజులుగా పీఎం కిసాన్‌ పేరిట ఓ ఏపీకే లింక్‌ వస్తుండగా తెలియక ఓపెన్‌ చేస్తున్న పాపానికి ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతున్న ఉదంతాలు…

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి: ఎస్ఐ క్రాంతి కుమార్

గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు ఇల్లందకుంట సబ్ ఇన్ స్పెక్టర్ వేద న్యూస్, ఇల్లందకుంట : సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం సిరిసేడు లో…