Tag: delhi

హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంట‌నే ఆపండి .

వేదన్యూస్ – ఢిల్లీ హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే. అరుణ‌ స్పందించారు. మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌సీయూ భూముల వేలాన్ని…

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. రేపు బుధవారం ఢిల్లీలో జరగనున్న బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గోనున్నారు. ఆర్థిక రాజకీయ సామాజికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్…

 ఓబీసీ మహాసభను సక్సెస్ చేద్దాం

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్: నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ…

ఎంహెచ్‌డీ ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ

వేద న్యూస్, జమ్మికుంట: మున్సిపల్ పరిధిలోని స్థానిక పాత మార్కెట్ లో ఎం.హెచ్.డి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి దొడ్డే రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒకటి,…

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తనకు అవకాశం కల్పించాలని వినతి టికెటిస్తే ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచివస్తానని పెరుమాండ్ల ధీమా వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున ఖర్గేను…

2024 గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎల్బీ కాలేజీ విద్యార్థి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే భారత గణతంత్ర దినోత్సవం 2024 ఎన్సిసి కవాతులో ఎల్బీ కాలేజీ ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థి బాల జోహార్ పాల్గొంటారని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్…

రిపబ్లిక్ డే వేడుకకు జేఎస్ఎస్ లబ్ధిదారులకు ఆహ్వానం

వేద న్యూస్, వరంగల్: ఈ నెల 26న మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జన శిక్షణ సంస్థాన్ వరంగల్ లబ్దిదారులు ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఖాజా మసియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.…