హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలి
జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ : హుజురాబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.…