Tag: farmer

రైతు అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే నాయిని

వేద న్యూస్, హనుమకొండ బ్యూరో: రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట…

రోడ్లు నిర్మాణ,మరమ్మతుల పనులు శరవేగంగా పూర్తి చేయాలి

రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ వేద న్యూస్, టేక్మాల్ : మెదక్ జిల్లా ల పంచాయత్ రాజ్ , ఆర్ బి శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సంగారెడ్డి లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో…

యూరియా పంపిణీ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

వేద న్యూస్, మరిపెడ: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మరిపెడ మండలంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలను మంగళవారం విజిట్ చేశారు. మరిపెడ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూరియా…

‘యూరియా’కు తిప్పలు.. పొద్దుగాల 5 గంటల నుంచి రైతుల పడిగాపులు..ఒక రైతుకు ఒకటే బస్తా!

వేద న్యూస్, ఇల్లందకుంట: రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు యూరియా కోసం అన్నదాతలు పొద్దుగాల 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్ లో పెట్టి.. మరీ పీఏసీఎస్ ఎదుటే నిలుచుంటున్నారు. ఇక ఒక రైతుకు ఒకటే…

యూరియా కోసం క్యూలో నిల్చుని కుప్పకూలిన రైతు

కురిక్యాల సొసైటీ వద్ద కుప్పకూలిన రైతు యూరియా కోసం రైతుల పడిగాపులు వేద న్యూస్, గంగాధర : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే వచ్చి బస్తాల…

యూరియా బస్తాలో మొత్తం పటిక(గడ్డలు), పొడి..రైతుకు కష్టాలు!

సుమారు 15 కిలోల వరకు పటిక, మిగతా మొత్తం పొడి ఫ్యాక్టరీ ఇలా తయారు చేస్తోందని రైతు ఆరోపణ వేద న్యూస్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బిల్లు పెట్టుకుని…

యూరియా ఏ‘దయా’.. ఎరువు కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు!

వేద న్యూస్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్ ఎదుట ఉదయం నాలుగు గంటల నుండి యూరియా కోసం నిలుచున్న…

యూరియాకు రైతుల క్యూ లైన్లు.. “ప్రైవేటు”గా బ్లాక్ చేస్తున్నారా!?

ప్రైవేటు డీలర్లకు అలాట్ అయిన యూరియా బ్లాక్ కు వెళ్తుందా..? నిగ్గు తేల్చాలని రైతుల డిమాండ్ వేద న్యూస్, నల్లబెల్లి: రైతులకు మళ్లీ కష్టాలు ఆదిలోనే మొదలయ్యాయి. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, పంటకు బూస్టర్ గా…

యాంత్రీకరణ స్కీమ్‌.. రాయితీతో రైతులకు 186 రకాల వ్యవసాయ పనిమొట్లు..

వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…

అత్యవసర వినియోగానికి ఎరువుల గోదాం.. 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏఎంసీ చైర్ పర్సన్, డీఏఓ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100…